MNCL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలలోని ప్రజాప్రతినిధులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో చెన్నూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ నాయకపు వినయ్ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు.