TPT: నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి లోకేష్ బాబు వెంట పయనిస్తున్న గూడూరు ఎమ్మెల్యే పీ. సునీల్ కుమార్ కారుకు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలోని రాజుపాలెం సున్నపు బట్టి వద్ద లోకేష్ కాన్వాయ్ కారును ఒక్కసారిగా ఢీకొనడంతో ఆయన కారుకు డ్యామేజ్ అయింది. ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.