సెమీస్లో ఇంగ్లండ్పై విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ T20 WCలో అత్యధింగా 4 సార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. ఇక అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన జట్ల లిస్టులో శ్రీలంక-పాక్(3) రెండో స్థానంలో ఉన్నాయి. అలాగే పాక్(2007 & 2019), లంక(2012 & 2014) తర్వాత వరుసగా రెండో సారి ఫైనల్స్కు చేరిన జట్టుగానూ భారత్(2025 & 2026 నిలిచింది.