WNP: జిల్లాలో నేటి ఫారదుల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణ త్వరి తగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి కమిషనర్ శివకుమార్ నాయుడు ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాల్లో పెండింగ్లో ఉన్న 197 ఎకరాల భూ సేకరణకు వెంటనే సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.