KMM: ముస్లీం సోదరులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ రంజాన్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం తుమ్మలగడ్డ ఇఫ్తార్ విందులో చెప్పారు. షాదీ ఖానా, ఖబరస్థాన్లు ఏర్పాటులో మత పెద్దల సూచనలు ప్రకారం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అబుదాబిలో ఎంతో నిష్టగా భారతీయ ముస్లీంలు రంజాన్ మాసం పాటిస్తున్న విషయం చూశానని చెప్పారు.