KNR: ఇల్లందకుంట మండల ప్రజలు రాత్రిపూట ఇళ్ల తలుపులు, కిటికీలు బాగా లాక్ చేసుకోవాలని ఇల్లందకుంట SI క్రాంతి కుమార్ సూచించారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో అంతరాష్ట్ర దొంగలు ఒకే రోజు 9 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్
NLG: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డీఈవో బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హ
GNTR: తెనాలిలోని కంపోస్ట్ యార్డును పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ సూర్యదేవర హరికృష్ణ బుధవారం సాయంత్రం సందర్శించారు. కమిషనర్ రామ అప్పలనాయుడు, హెల్త్ ఆఫీసర్ ఏసుబాబుతో కలిసి కోకోనట్ యూనిట్, వర్మీ, ఆర్గానిక్ కంపోస్ట్, బయో గ్యాస్ ప్లాంట్, కుక్కల శస్త
CTR: జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ వెదురుకుప్పం మండలంలో గురువారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పర్యటనలో భాగంగా పాత గుంట గ్రామంలో రాత్రి 7 గంటలకు పల్లెనిద్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజ
కోనసీమ: అయినవిల్లి మండలంలో శానపల్లిలంక గరువులో దారుణం చోటుచేసుకుంది. రెండవ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల యడ్ల సూరిబాబు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయినవిల్లి ఎస్సై జ్యోతి క
W.G: భీమవరం కలెక్టరేట్లో జేసీ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీల యాజమాన్యాలతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కడా లేదని, ప
కడప: నగరంలో అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లపై పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 50 అనధికార సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని అంబేద్కర్ సర్కిల్ వద్ద రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. కంప
JN: జనగామ పట్టణ కేంద్రంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో “అమ్మ పేరుతో ఒక మొక్క” (Ek Ped Maa Ke Naam) కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. యువ భారత్ వరంగల్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. గ్రామ యువ
NGKL: ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం ‘నో స్మోకింగ్ డే’ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధూమపానం వల్ల కలిగే అనర్థాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మదన్ మోహ
WGL: ఖానాపురం మండలంలోని పెద్ధమ్మగడ్డ స్మశానవాటిక రోడ్డు ప్రక్కనే ఉండడం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని మనుబోతులగడ్డ గ్రామస్థులు తహాసీల్థార్ రమేష్కు బుధవారం ఫిర్యాదు చేశారు. రోడ్డు పక్కన స్మశాన వాటిక ఉండడం వల్ల నిత్యం రాత్రి పగలనక వెళ్ళే మన