MLG: సహజ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని వెంకటాపురం మండలం మండల వ్యవసాయ అధికారి నవీన్ అన్నారు. బుధవారం మండలంలోని రాచపల్లి వ్యవసాయ క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని వారు మాట్ల
BDK: ఏళ్ల తరబడి సేవలు అందించి పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర
బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ జట్టుకు తొలి వన్డేలోనే పరాభవం ఎదురైంది. ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్.. బంగ్లా బౌలర్ నహిద్ రానా (24/5) ధాటికి కేవలం 114 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా
ప్రఖ్యాత యాపిల్ తన శ్రేణిలో విప్లవాత్మక మార్పులు చేస్తూ iPhone 17eని తీసుకు వచ్చింది. తాజా హ్యాండ్స్-ఆన్ రివ్యూల ప్రకారం.. ఈ ఫోన్ కేవలం పేరుకే ‘బడ్జెట్’ మోడల్ అని, ఫీచర్ల పరంగా మాత్రం ఫ్లాగ్షిప్ ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని తెలుస్తోంది. గతం
ఒకప్పుడు నిర్మాతలు పంపిణీకి దూరంగా ఉండేవారు.. కానీ సితార నాగవంశీ ప్రస్తుతం అటు నిర్మాతగా, ఇటు డిస్ట్రిబ్యూటర్గా రాణిస్తున్నాడు. నాగచైతన్య ‘వృషకర్మ’ చిత్ర ఏపీ, TG, కర్ణాటక హక్కులను నాగవంశీ ఏకంగా రూ.45 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచ
అన్నమయ్య: గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసినా లేదా ఫార్వార్డ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో
AP: వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిశ్రమలకు భూకేటాయింపులు రద్దు చేయాలని హైకోర్టులో గురుమూర్తి పిటిషన్ వేశారు. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని కోర్టు ప్రశ్నించింది. పారి
కృష్ణా: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా SI సురేష్ సిబ్బందితో కలిసి హనుమాన్ జంక్షన్లో వాహన తనిఖీలు బుధవారం నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్షూరెన్స్, పొల్యూషన్ పత్రాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్లు విధించా
MNCL: ఈనెల 14న నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను విద్యార్థులు ఎలాంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాయాలని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ ఎస్ఆర్ఆర్ గార్డెన్లో మండలంలోని వివిధ