టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. పారిశ్రామికవేత్త అర్ష్ ఔలఖ్తో తన వివాహం జరిగినట్లు ఆమె ఇన్స్టా వేదికగా వెల్లడించింది. చండీగఢ్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించ
NZB: ఇద్దరు దంపతులు IAS అధికారులు ఇప్పుడు పక్క పక్క జిల్లాలకు కలెక్టర్లుగా కొనసాగుతున్నారు. నిర్మల్ కలెక్టర్గా ఉన్న అభిలాషను ట్రాన్స్ఫార్ చేసింది. ఆస్థానంలో భవేష్ మిశ్రాను నియమించింది. నేడు కలెక్టరేట్లోని కార్యాలయంలో భవేష్ మిశ్రా కలెక
ADB: జిల్లా స్థాయి క్రీడాకారులు ఈనెల 27న నిజామాబాదులో నిర్వహించే రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణించాలని అసోసియేషన్ జిల్లాధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స
భారత్, సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య రేపు చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సౌతాఫ్రికా 3-1తో సిరీస్ను కైవసం చేసుకోగా, గత మ్యాచ్లో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి మ్యాచ్ను కూడా గెలిచి సౌతాఫ్రికా పర్యటనను విజయంతో ముగించాలని టీ
SRCL: వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సత్రంలో గల వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర
ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి, జాజులగూడ గ్రామాలలో మాలి సంఘం మండల అధ్యక్షుడు నీకోడే సందీప్ ఆధ్వర్యంలో నూతన కమిటీలను ఆదివారం ఏర్పాటు చేశారు. జాజులగూడ గ్రామ మాలి సంఘం అధ్యక్షుడిగా వడయ్ సుధాకర్, రణవెల్లి గ్రామ అధ్యక్షుడుగా సెండే పోషన్నలను మ
కోనసీమ: జిల్లాలో డీజిల్ కొరత అంశంపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సోమవారం ఉదయానికి జిల్లాకు అవసరమైన ఆయిల్ సరఫరా అవుతుందని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియాదేవి తెలిపారు. అమలాపురంలో ఉన్న జిల్లా కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. రెండు రోజుల్
ATP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సంబంధిత అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఇంధన సరఫరాలో ఇబ్బందులు లేదా అధిక ధరలపై వినియోగదారులు 8500292992, 08554-220009 నంబర్లకు సంప్రదించవచ్చు. అలాగే 1800-
AP: రాష్ట్రానికి చెందిన 21 మంది దివ్యాంగ విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించి రికార్డు సృష్టించారు. 17,598 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వీరి పట్టుదలను మంత్రి లోకేష్ ప్రశంసించారు. ఇది కేవలం పర్వతారోహణే కాదని, ఆత్మవి
E.G: రాజమండ్రిలో ఆదివారం వైసీపీ పెద్దలు ఒకే వేదికగా కలిశారు. కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి తనయుడు, మాజీ రుడా చైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డి దంపతుల కుమార్తె యొక్క నిశ్చితార్థం వేడుకలు మంజీరా కన్వ్ న్ హాల్ లో జరిగాయి. మాజీ ఎంపీ మార