ATP: మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వర్క్షాప్లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఎమ్మెల్యే భూమ అఖిల ప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తోటి మహిళా ఎమ్మెల్యేలతో కలిసి ఉత్సాహంగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.