బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ కోసం వేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు విచారణను వాయిదా వేసింది.
తెలంగాణలో మే 13న నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బీజేపీ స్టార్ క్యాంపైనర్గా ఉన్న నటి నవనీత్ కౌర్పై షాద్నగర్లో కేసు నమోదైంది. ఎందుకంటే?
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈక్రమంలో రాహుల్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ ఖాతాల్లోకి కొంత డబ్బును జమ చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో మే 13న తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
ఆంధ్ర జనం ఓటేయడానికి హైదరాబాద్ నుంచి భారీగా తమ స్వస్థలాలకు తరలి వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎండ మనమీద పడినప్పుడు కచ్చితంగా నీడ ఏర్పడుతుంది. కానీ కొన్ని ప్రత్యేక రోజుల్లో ఎండపడినా సరే వస్సువుల నీడ కనిపించదు. ఇది సంవత్సరంలో రెండు సార్లు వస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ ప్రాంతంలోని వారు ఈ దృశ్యాన్ని చూడొచ్చు.
తమ ఓటు తాము వేసుకోలేని ఎమ్మెల అభ్యర్థులను చూశాము ఇప్పుడు పార్లమెంట్ స్థానంలో పోటీచేసే అభ్యర్థులు సైతం తమ ఓటును తమకోసం వినియోగించుకోలేరు. మరీ వారేవరో చూద్దాం.
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్పై కేసు నమోదు అయింది.
మంగళవారం కురిసిన భారీ వర్షాలకు గోడ కూలి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే న్యాయస్థానం ఆమెకు ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు తెలిపింది.
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగించే కుట్ర చేస్తుందని తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందుకోసమే 400 సీట్లు కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్లో ఉన్న ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా ఓటేసిన వారికి.. టికెట్పై డిస్కౌంట్ ప్రకటించింది. ఎంతో ఏంటో తెలుసుకోవాలని ఉంటే ఇది చదివేయండి.