RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని మున్సిపల్ ఛైర్పర్సన్ సమతా వెంకట్ రెడ్డి అన్నారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది రోడ్లన్నీ శుభ్రం చేశారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజలకు సమయం కేటాయించి వారి సమస్యలు తెలుసుకోవాలని మున్సిపల్ ఛైర్పర్సన్ సూచించారు.