NGKL: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు సోమవారం వంటా-వార్పు నిర్వహించారు. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా తమ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.