NDL: మండలంలోని ఎస్.లింగం దిన్నె గ్రామంలో దొర్నిపాడు హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ వర్క్ ఫ్రం హోం సంస్థ లో రూ. 3.20 లక్షలు చెల్లించి మోసపోయి దూదేకుల నాగరాజు (25)అనే రైతు కూలీ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుతెచ్చి డబ్బులు కట్టి చివరకు కంపెనీ మూతపడడంతో అప్పుల వారి బాధతాళ లేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.