ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఎంపీగా అవినాష్రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయలేదని, హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని ఆమె అన్నారు.
ఆంధ్ర జనం ఓటేయడానికి హైదరాబాద్ నుంచి భారీగా తమ స్వస్థలాలకు తరలి వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో రూ.8.40 కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ప్రభుత్వ పథకాలు ఆపమని ఎన్నికల సంఘం ఆదేశాలివ్వలేదని, కొంతకాలం తర్వాత ఇవ్వాలని చెప్పిందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ పలు ప్రాంతాల్లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతామరాజు జిల్లాలో షూటింగ్ జరుగుతుండగా ఆ చిత్ర బృందంపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి.
నెల్లూరు ఎంపీ అభ్యర్ధి పోటీ రసవత్తరంగా మారింది. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దూకారు. టీడీపీ అభ్యర్ధి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీ కొంటున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఎదుగుదల గురించి అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాజకీయ వేత్తగా ఉన్న విజయసాయి రెడ్డి గతంలో ఏం చేసేవారు? వైఎస్ కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు? ప్రధాని నరేంద్ర మోడీకి ఎలా దగ్గర కాగలిగారు? వంటి ప్రశ్న...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడవద్దన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని వైఎస్ షర్మిలపై కేసు నమోదు అయింది.
పవన్ కల్యాణ్ సినిమాలోకి బలవంతంగా వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చాడు. ఏ తండ్రికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లిగా ఈ అన్నయ్య ఓ మాట చెప్పాను.
గత ఎన్నకల్లో వైసీపీకి ఓటు వేసినందుకు ఎస్సీల తరఫున టీవీ రామారావు చెప్పుతో కొట్టుకున్నాడు. వైసీపీ అధికారంలో ఎస్సీల హక్కుల, పథకాలు అన్ని నిర్లక్ష్యానికి గురయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే జైలు, హత్యలు అని వైసీపీపై ఆరోపణలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047లో వికసిత్ భారత్ మోదీ లక్ష్యమైతే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.
కాకినాడ లోక్సభ స్థానానికి జరుగుతున్న పోటీ .. ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీచేస్తుండగా, జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు పళ్లం రాజు కూడా తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరిగే సదస్సుకు ఐక్యరాజ్య సమితి పవన్ను ఆహ్వానించింది.
జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్షో నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు సాయిధరమ్ తేజ్ను లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడికి దిగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.