• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »andhra pradesh

Land Titling Case: టీడీపీ అధినేతకు ఈసీ షాక్.. చంద్రబాబు, నారా లోకేష్‌‌పై ఎఫ్ఐఆర్ నమోదు

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది . ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఫేక్‌ ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. FIRలో A1గా చంద్రబాబు నాయుడు, A2గా నారా లోకేష్‌ పేర్లను చేర్చింది.

May 5, 2024 / 03:37 PM IST

Amit Shah: ఏపీలో చంద్రబాబు కేంద్రంలో మోడీ గెలిస్తే రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలో వస్తే ఆగిపోయిన పోలవరం పూర్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. రాయలసీమను నిర్లక్ష్యం చేశారని కేంద్రంలో మోడీ అధికారంలో వస్తే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

May 5, 2024 / 03:11 PM IST

Pawan Kalyan : రాజకీయం అంటే ఐదు నిమిషాల నూడుల్స్ కాదు : పవన్ కళ్యాణ్

రాజకీయాలంటే ఐదు నిమిషాల నూడుల్స్ కాదని, అడ్డంకులు, అపజయాలను ఎదుర్కొని ప్రజల నమ్మకాన్ని నాయకులు సంపాదించుకోవాలని జనసేన వ్యవస్థాపకుడు, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు.

May 4, 2024 / 07:47 PM IST

Pawan Kalyan: ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసింది

ఓటమి ఎప్పుడు పాఠాలు నేర్పుతుందని, ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

May 4, 2024 / 07:35 PM IST

YS Sharmila : జగన్ కేసులో వైఎస్సార్ పేరు.. సోనియానే నాతో చెప్పారు

పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి దివంగత నేత వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

May 4, 2024 / 06:02 PM IST

Pawan Kalyan : ప్రజలు భయం లేకుండా బతకాలి.. కైకలూరు సభలో పవన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. స్వపక్ష... వివక్షాలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. వైసీపీ ఎలాగైనా రెండో సారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుంటే..

May 3, 2024 / 04:36 PM IST

Elections 2024: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్‌ కేంద్రాలు

త్వరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

May 2, 2024 / 04:42 PM IST

AP Elections: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం.. తేదీలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి తేదీలు ఖరారు అయ్యాయి. దీంతో బీజేపీ శ్రేణులు ఉత్సహంతో ఉన్నారు. ప్రధాని రాకకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

May 2, 2024 / 04:31 PM IST

2 Thousand Crores: అనంతపూర్ నుంచి హైదరాబాద్‌కు.. 4 కంటైనర్లలో 2 వేల కోట్లు

అనంతపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న నాలుగు కంటైనర్లను తనిఖీ చేసిన పోలీసులు షాక్ అయ్యారు. అందులో మొత్తం 2 వేల కోట్లు ఉన్నట్లు వారు గుర్తించారు.

May 2, 2024 / 04:29 PM IST

Allu Arjun: అల్లు అర్జున్ ‘జనసేన’ ప్రచారం.. పవన్ ఫ్యాన్స్ హ్యాపీనా?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ పొలిటికల్ ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనే పవన్‌ను అసెంబ్లీకి పంపించాలని గట్టిగా ప్రచారం చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగిపోయాడు. మరి ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్ హ్యాపీనా?

May 2, 2024 / 02:54 PM IST

Kommareddy Pattabhiram: మోదీ గ్యారంటీ.. బాబు ష్యూరిటీ.. పవన్ పాపులారిటీ.. ఎన్డీయే విక్టరీ

వైఎస్ జగన్ లక్షల కోట్ల అవినీతి చేశారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఐదేళ్లలో జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశారని ఆయన అన్నారు.

May 2, 2024 / 12:56 PM IST

Pawan Kalyan: ఏపీకి విముక్తి కల్పించడమే నా బలమైన లక్ష్యం

ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.

May 1, 2024 / 03:10 PM IST

Chandrababu: ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం

మే డే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినమే మే డే అని అన్నారు.

May 1, 2024 / 11:40 AM IST

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్‌ను ఓడించలేకపోతే నా పేరు మార్చుకుంటా!

మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

April 30, 2024 / 06:29 PM IST

AP Elections 2024: కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

ఆంధ్రపదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న కూటమి మేనిఫెస్టో విడుదల అయ్యింది. ఈ రోజు ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.

April 30, 2024 / 03:30 PM IST