ASR: ఢిల్లీలో కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కలిసి గిరిజన ప్రాంత సమస్యలను వివరించామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అరకు ఎంపీ తనూజరాణి తెలిపారు. అల్లూరి జిల్లాలో బాక్సైట్ తవ్వకాల చర్యలను ఆపాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. గురువారం ఆమె మాజీ సీఎంని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.