WGL: నర్సంపేట మున్సిపాలిటీలో ఓ ఛానల్ న్యూస్ రిపోర్టర్ వడ్లకొండ పవిత్రన్ మాతృమూర్తి కీ.శే. ప్రేమనిల హార్ట్ స్ట్రోక్తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న TPCC సభ్యులు పెండెం రామానంద్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ పార్థివ దే
SRPT: నడిగూడెంను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలని కోరుతూ సాధన కమిటీ ఛైర్మన్ బెల్లంకొండ నవీన్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. రాజా నాయని పాలన, పింగళి వెంకయ్యతో అనుబంధం, గ్రంథాలయ ఉద్యమం వంటి ఘన చరిత్ర ఉన్న నడిగూడెం
ELR: చింతలపూడిలో గురువారం స్వీయ గణన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈనెల 30 వరకు స్వీయ గణనకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఇందులో నమోదు చేయాలని ఆయన పేర్కొన్
CTR: ఇంటర్ ఫలితాల్లో పుంగనూరు అడవినాథునికుంట ఏపీ మోడల్ స్కూల్& జూనియర్ కళాశాల విద్యార్థిని క్యాతిప్రియ స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇందులో భాగంగా గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. CEC వి
TG: విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ విద్యాసంస్థల తీరుకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ‘రైట్ టూ ఎడ్యుకేషన్’ అమలు కోరుతూ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఫీజుల నియ
NZBl ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, పట్టణంలో సహాయ హస్తం అందించారు. 6వ వార్డు కౌన్సిలర్ గంగూలి ఆధ్వర్యంలో పట్టణ వాస్తవ్యురాలు కొమురమ్మకు రూ. 9,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్క
విశాఖ: మాతృభాష రక్షణకు ‘తెలుగుదండు’ సమరభేరి మోగించింది. తెలుగు భాషా సంరక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సంస్థ అధ్యక్షుడు పరవాస్తు సూరి తెలిపారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు విశాఖ పౌరగ్రంథాలయంలో “మ
ATP: గుత్తి తహసిల్దార్ కార్యాలయం ఎదుట గురువారం సత్యసాయి తాగునీటి కార్మికులు ధర్నా చేపట్టారు. తాగునీటి కార్మికులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాగునీటి కార్మికులకు బకాయి పడ్డ ఐదు నెలల వేతనాలను చెల్లించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, సమాన పనికి స
జగిత్యాల ఫస్ట్ అదనపు సెషన్స్ జడ్జి సునీత రవీందర్ రెడ్డి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గురువారం ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో జడ్జి దంపతులను ఆహ్వానించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అ