KDP: మన్నూరు పరిధిలోని వరదాయపల్లిలో CI లింగప్ప ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు, చీటింగ్, తదితర నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.