KKD: యుకొత్తపల్లి మండలం విలేకరి మోర్త రవిపై కొంతమంది దుండగులు దాడి చేయడంతో కాలు ఇరిగిపోయింది. దీంతో ఏపీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్ తో పిఠాపురం నియోజకవర్గ విలేకరులు కొత్తపల్లి ఎస్సై జి వెంకటేష్ కు వినతిపత్రం అందించి దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.