ATP: జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు కడప డిపోను సందర్శించారు. నూతనంగా నిర్మించిన కార్యాలయాలను పరిశీలించిన ఆయన కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. బస్సుల బ్రేక్ డౌన్ సమస్యలపై ఆరా తీసి తగిన సూచనలు చేశారు. ప్రయాణికులకు అసౌకర్యాలు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.