E.G: 20వ శతాబ్దాపు ప్రముఖ తెలుగు రచయిత, “ఆత్మకథ ” సంపాదకులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి నేడు. ఈయన 1891 ఏప్రిల్ 23న తూ.గో జిల్లా అనపర్తి మండలం పొలమూరులో జన్మించారు. రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆయన విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడంతో స్థానికులు పెదవి విరుస్తున్నారు. చారిత్రాత్మక, కళల నిలయమైన నగరంలో చెప్పుకొనే కవికి అవమాన జరిగిందని వాపోతున్నారు.