IPL 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభమ్ దూబే (17), ఫెర్రీరా (19) ఉన్నారు. రాజస్థాన్ విజయానికి 24 బంతుల్లో 43 పరుగులు అవసరం.