చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనానికి ముందు చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత, బాత్రూంకి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు కడగాలి. నిత్యం తాకే కీబోర్డు, మౌస్, డోర్ హ్యాండ
MNCL: జన్నారం మండలంలో చేపట్టిన అభివృద్ధిపై మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. ప్రజా పాలన-అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 9:30 గంటలకు జన్నారం మండల కేంద్రంలోని పోన్
ASR: ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడానికి స్వర్ణ గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా స్వర్ణ గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఆయన బుధవారం చింతూరు గ్రామ సచివాలయం ఆకస్మికంగా
ADB: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన అజీజ్ 6 ఎకరాల జొన్న పంట ప్రమాదవశాత్తు కాలిపోయింది. విషయం తెలుసుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్ బాధిత రైతు పంట పొలాన్ని ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రైతు కుటు
MDK: చేగుంట మండల కేంద్రాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షులు దొంతు రెడ్డి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసిల్దార్ శివప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ఏర్పాటు చేసేందుకు చేగుంటలో ప్రభుత్వ భూముల
SDPT: కోహెడ మండలం మైసంపల్లి గ్రామంలో బొడ్రాయి భూమి పూజ కార్యక్రమం సర్పంచ్ సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. వేదమంత్రోచ్చారణల మధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుత
PDPL: ధర్మారంలోని బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులకు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ రోడ్ సేఫ్టీ నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, బస్సు ఎక్కుతున్నప్పుడు రోడ్డు క్రాస్ చేసే విధానం, మూల మలుపుల వద్ద ఎలా వెళ్లాలో తెలుపుతూ విద్యార్థ
ప్రకాశం: పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ బుధవారం యర్రగొండపాలెంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత మరింత పెరిగింది. జగిత్యాల జిల్లా రాఘవపేట, ఐలాపూర్లో అత్యధికంగా 43.4°C ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా ఇందుర్తి 42.8, ఏదులగట్టెపల్లిలో 42.5°C, పెద్దపల్లి జిల్లా సుగ్లంపల్లి 42.7, రామగుండం 42.5°C నమోదు కాగా, రాజన్న
TPT: సూళ్లూరుపేట మండల నూతన తహసీల్దార్గా శైలకుమారి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో దొరవారిసత్రం తహసీల్దార్గా పనిచేసిన అనుభవంతో మండల పరిపాలనపై మంచి పట్టున్న ఆమె, రెవెన్యూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి సారి