NRPT: సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఊట్కూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో గిరిజనులు నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ రాజు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గిరిజన సమాజ అభ్యున్నతి కోసం స
KRNL: పేదల సంక్షేమానికి అత్యధికంగా నగదు బదిలీ పథకం విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ఏపీ రాష్ట్రానికే దక్కుతుందని ఆదోని MLA పార్థసారథి ఇవాళ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తొలి ఏడాదిలోనే అమలు చేసి చ
టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరే జట్లేవో భారత్ మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరతాయని తెలిపారు. ప్రస్తుత ఆటగాళ్ల ఫామ్, టీమ్ బ్యాలెన్స్ ఆధారంగా ఈ నాలుగు జట్లు ఫేవరెట్లుగా కనిపిస్
RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడ శివారులో నివసిస్తున్న పోచమ్మ గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేష్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని
PDPL: ధర్మారం మండలం నర్సింగాపూర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నిరంతరాయంగా, 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని మేనేజర్ శ్యాం కుమార్ శుక్రవారం తెలిపారు. నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలను వినియోగదారులు సెలవు ది
TPT: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు తీసుకుని అధిక ధరలకు అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ ఆధార్ కార్డులతో రూ.50/100 చెల్లించి గదులు తీసుకుని, ఒక్కో గదిని రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపార
SKLM: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సామూహికంగా దాడి చేసిన ఎస్ఎఫ్ఐ గుండాలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిగిలిపల్లి మదన్ కుమార్ డిమాండ్ చేశారు. టెక్కలిలోని ఇందిరాగాంధీ జంక్షన
TG: చింతపల్లి మండలం గోడుకోండ్ల వెంకటేశ్వర్ నగర్ మాల్ ఉడిపి హోటల్ ఎదురుగా ఉన్న ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలునాయక్ ఆవిష్కరించారు. ఈ మేరకు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ మనవరాలు శోభ హాజరయ్యారు. గ్
SRPT: కోదాడ పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శ్రీ లేఖ హాస్పిటల్ను శుక్రవారం కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్
KMR: జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధిపై మంత్రితో చర్చించగా, కామారెడ్డిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన సూచిం