JGL: రాష్ట్రంలో సీనియర్ సిటిజెన్స్ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రత్య
KDP: కాశినాయన మండలం గంగన్నపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్ (24)పై గత ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన దిలీప్ను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికి
MHBD: కురవి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఆదివారం తెల్లవారుజామున సంగెం భరత్ ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగలు అపహరించుకుపోయారు. ఆర్-15 వాహనానికి తాళం వేసి ఉన్నప్పటికీ హ్యాండిల్ లాక్ ను విరగొట్టి వాహనాన్ని దొంగిల
గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికల్లో విజయం సాధించిన వజ్జా రామకృష్ణ ప్యానెల్ సభ్యులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదివారం రాత్రి తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా నూతన కమిటీ సమర్థవం
SRCL: వేములవాడ రూరల్ మండలంలోని జయవరం గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 2 ట్రాక్టర్లు, జేసీబీ పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రాజం ఆదివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం జయవరం ఎల్లమ్మ దేవాలయం సమీపంలో గల మట్టిని
PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామాన్ని 100% సోలార్ వినియోగ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో గ్రామం ఎంపికైనట్లు చెప్పారు. తొలి విడతలో 1,486 గృహాలకు, రెండో విడతలో 628 వ్య
GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వ
JN: బచ్చన్నపేట మండలం కొన్నేలో ఈ నెల 6న నిర్వహించనున్న శ్రీ బీరప్ప దేవాలయ పూజా మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస
కృష్ణా: బాలికలు క్యాన్సర్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ పై కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ ఛైర్మన్ యలమంచిలి కిషోర్ బాబు ఆదివారం మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన వాక్సినేషన్ డ్రైవ్ అ
BHNG: రాజాపేట మండలం రేనికుంట, బేగంపేట గ్రామాలలో అక్రమ మద్యాన్ని ఆదివారం రాత్రి ఎస్సై లింగారెడ్డి స్వాదీనపరుచుకుని కేసు నమోదు చేశారు. పక్కా సమాచారం మేరకు రేణిగుంట గ్రామంలో కోరుకొప్పుల ఆంజనేయులు ఇంటి వద్ద, బేగంపేటలో నాగాయపల్లి హరినాథ్ వ్యక్తి