ELR: పెదవేగి అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు మార్చి 1న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించార
TG: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన భూభారతి స్కాం యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజులో మోసం చేశారని పలువురిని పోలీసులు రిమాండ్కు తరలించారు. అయితే
KRNL: 2026-27 సంవత్సరానికి ట్రెడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుకు నేడు చివరి తేదీగా ఉంది అని కమిషనర్ హరిప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఫ్యాక్టరీ యజమానులు, వ్యాపారస్థులు ఫీజు చెల్లించి రసీదు, లైసెన్స్ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని అయన సూచించారు. తరవాత, మార్చి
NRPT: కృష్ణ మండలంలోని గ్రామపంచాయతీ అభివృద్ధి విధివిధానాలపై ఐదు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. అన్ని గ్రామాల ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొని పంచాయతీ పాలన, నిధుల వినియోగంపై అవగాహన పొందారు. ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు శిక్షణ విజయవంతం చ
JGL: పెగడపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం చిన్నారులకు చేతుల శుభ్రతపై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించారు. అన్నం తినే ముందు, తిన్న తర్వాత చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో చిన్నారులకు చూపిస్తూ,అవగాహన కల్పించారు. మండల ఐసిడిఎస్ సూపర
WG: పట్టణ ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు సూచించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ ఆఫీసులో వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న
KRNL: గోనెగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి, కొళాయి, వాణిజ్య పన్నులను సకాలంలో చెల్లించి, గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని పంచాయతీ సెక్రెటరీ సతీశ్ ఇవాళ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా నేరుగా ఆన్లైన్లో పన్ను చెల్లింప
ATP: సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింతకాయల నరేష్ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సా
HNK: DGP పిలుపునిచ్చిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 45 మంది డ్రైవర్లకు CI పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కాజీపేట నవ దృష్టి ఆసుపత్రిలో డాక్టర్ లీలా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం
GNTR: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం అవనిగడ్డ మండలం మోదుమూడిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఒకటో తేదీ ఆదివారం వచ్చే ప్రతి నెలా ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్లు సొమ్ము ప