JN: చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన నాంపల్లి దీపికకు గురువారం JN జిల్లా యువజన నాయకులు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి CMRF చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. CMRF పథకం నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం
HYD: తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నందినగర్ నివాసంలో కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్కులు, ట్రోఫీలను అందజేసిన అనంతరం మాట్లాడుతూ.. తె
BDK: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రైవర్లకు నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. దృష్టిలోపం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని పేర్కొన్నారు. డ్రైవర్లు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసర
BHPL: కాలేశ్వరంలోని త్రివేణి విశ్రాంతి భవనంలో ఇవాళ దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆలయాల పునరుద్ధరణ, పునఃప్రతిష్ట, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 20న ఆలయ పునఃప్రతిష్ట పనుల శంకుస్థాపనక
SRD: ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులు, గ్రామ ప్రజా ప్రతినిధులకు సూచించారు. నేడు కల్హేర్ మండల కేంద్రంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మండల స్థాయి సమావేశం జరి
JNG: పాలకుర్తి మండల కేంద్రంలోని తొర్రూర్ గ్రామానికి చెందిన BRS పార్టీ సోషల్ మీడియా, గ్రామ వార్డు సభ్యుడు బక్క నగేష్ యాదవ్కి ఇటీవల యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం అతడు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్ల
KDP: ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఆరోగ్యం, ఆదాయం, దిగుబడి ఉంటుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇవాళ పులివెందుల పట్టణంలోని స్థానిక ఏపీ కార్ల్లో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర
IPL మాజీ ఛైర్మన్ లతిత్ మోదీ టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 2007 టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు బాదిన అనంతరం యువీకి.. లలిత్ మోదీ కారు కొనిచ్చాడు. ఆయనకు యువీ తన బ్యాట్ను గిప్ట్గా ఇ
KMM: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలే సరైన వేదికని సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోమ ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఇవాళ వేంసూరు మండలం చౌడవరం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొన
రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులకు ‘గోల్డెన్ అవర్’లో అత్యవసర ఉచిత వైద్య చికిత్సను అందించి ప్రాణాలను కాపాడాలనే ఉన్నత లక్ష్యంతో PM-RAHAT పథకంపై ప.గో.జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పథకం అమలులో కీలకమైన eDAR అప్లికేషన్ వినియోగ