KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని అంబారుపేట గ్రామంలో రూ.55.23 లక్షల వ్యయంతో పశుసంవర్ధక ఉపకేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృషితో ఈ కేంద్రం మంజూరైనట్లు స్థానిక నాయకులు తెలిపారు. కేంద్రం ద్
KMR: పిట్లం అటవీ శాఖ పరిధిలో ఉన్న రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.పంచా
HNK: బాలసముద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు JEE ఫలితాల్లో సత్తా చాటారు. శిక్షణ పొందిన 27 మంది విద్యార్థుల్లో 17 మంది JEE అడ్వాన్స్కు అర్హత సాధించగా, పలువురు NITలో సీట్లు ఖరారు చేసుకున్నారు. ప్రభుత్వ ఉచిత కో
GNTR: అనధికార లే అవుట్స్, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న LRS పథకం గడువు ముగియనుంది. రూ.10,000 రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇదే చివరిది. ముందుగా 23-01-2026గా ఉన్న గడువును 23-04-2026 వరకు పొడిగించారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించు
SDPT: ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా ఆకునూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో కలిసి మొక్కలను నాటారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి సూచించారు. ఈ కార్యక్ర
WGL: దుగ్గొండి(M) చలపర్తి గోదాంలో ప్రభుత్వ బియ్యం నిల్వలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 200 బస్తాలు గల్లంతైనట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రికార్డుల్లో ఉన్న వివరాలు, వాస్తవ నిల్వలు సరిపోకపోవడంతో సిబ్బం
BHPL: జిల్లాలోని గిరిజన విద్యార్థులు 2026-27 విద్యా సం.కి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం క్రింద 3, 5, 8వ తరగతి ప్రవేశాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగసాగర్ బుధవారం తెలిపారు. ఈనెల 29లోపు దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థుల
PLD: చిలకలూరిపేట మున్సిపల్ ఆఫీసులో బుధవారం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. జనగణనలో సిబ్బంది జాగ్రత్తలు వహించాలని ఆర్గనైజర్లు తిరుపతి స్వామి, పార్థసారథి సూచించారు. సంక్షేమ పథకాలు, వనరుల కేటాయింపునకు ఈ లెక్కలు కీలకమన్నారు. ప్రభ
ELR: మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని బుట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మణింద్రరావు అన్నారు. ఇవాళ కళాశాలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలలో మొక్క