HYD: తెలంగాణలో RTC కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి సమ్మెకు పిలుస్తున్నారు. ఈ మేరకు HYD, RR, మేడ్చల్, VKB, సిద్దిపేట జిల్లాలో ముందస్తుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభించే సమ్మెకు దండుగా కదిలి రావాలన్నారు. డిమా
ఢిల్లీలో NDA నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్కు CM రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. విందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ BJP MP లక్ష్మణ్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ
BDK: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జాగృతి జిల్లా అధ్యక్షుడు డి. వీరన్న పిలుపునిచ్చారు. శనివారం సుజాతనగర్ మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో స
రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు పాడవుతుందనేది కేవలం అపోహ మాత్రమే. అది మీ జుట్టు రకాన్ని బట్టి ఉంటుంది. జిడ్డు జుట్టు ఉన్నవారికి ఇది మంచిది, కానీ పొడి జుట్టు ఉన్నవారికి తరచూ షాంపూ వాడటం వల్ల జుట్టు పొడిబారి, బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంది. అయ
VSP: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ) వీగిపోవడంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వర్మ హర్షం వ్యక్తం చేశారు. శనివారం జగదంబ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతతో అధర్మం ఓడి ధర్మం గెలిచిందన్నారు. రాహ
CTR: అప్పలాయగుంటలో రేపు నగరి MLA గాలి భాను ప్రకాష్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వడ్డిపల్లి రోడ్డు, గుంట కట్ట వద్ద సిమెంట్ రోడ్డు, హరిజనవాడ మార్గం, శివాల
VZM: విద్యా ప్రాధాన్యతను వివరిస్తూ ప్రభుత్వ బడుల టీచర్లు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం చేపట్టారు. శనివారం పారసాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం చిన్న బురడ పేట గ్రామాన్ని సందర్శించారు. సర్కార్ బడుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న స
SRD: పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ దరఖాస్తు గడువు ఈనెల 20వ తేదీతో ముగియనుంది. రూ.100 లేట్ ఫీజుతో 21వ తేదీ వరకు, రూ.300 ఫైన్తో 22 వరకు ఆన్న్లో అప్లై చేసుకోవచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్
MNCL: ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సీఐ ప్రమోద్ రావు సూచించారు. మంచిర్యాల జడ్పీ బాలుర పాఠశాల వద్ద శనివారం ‘అలైవ్-అరైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అ
HNK: కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. BRS హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాగంగా ఎల్కతుర్తి నేతలతో సతీష్ కుమార్ సమావేశమయ్యారు. ప్రజలంతా తిరి