GDWL: ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలని ఎంపీడీవో అజర్ మోహియుద్దీన్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రం శివారులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి, హాజరు పట్టికను తనిఖీ చేశారు. కూలీలు సమయపాలన పాటించి పథకాన్ని సద్వినియోగం చేస
KRNL: వెల్దుర్తికి చెందిన చిన్నారి పునర్విక మృత్యువును జయించింది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్ అవసరమైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ ఫలించింది. ఇవాళ హైదరాబాద్ ల
KDP: వేముల సమీపంలోని జగనన్న కాలనీలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని తాగునీటి బోరుకు సంబంధించిన విద్యుత్ మోటార్ 10 రోజులుగా మరమ్మతులకు గురికావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కాలనీ వాసులు వ్యవసాయ బోర్లను ఆ
చిత్తూరు పర్యటనలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తి నినాలా జయసూర్యను చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా న్యాయమూర్తుల కోసం చిత్తూరు కోర్టులో నిర్వహించిన BNS సెక్షన్లపై ఒక రోజు శిక్షణా సదస్సులో గౌరవ న్యాయమూర్తి
EG: 2029 నుండే చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ అమలులోకి వచ్చేలా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కూటమి పక్షాల మహిళా వ్యతిరేక విధానంపై నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ పలు కార్యక్రమాల
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో దోమల ఎక్కువగా ఉన్నాయన్న సమాచారం అందుకున్న 8వ వార్డు కౌన్సిలర్ ఉదయశ్రీ తక్షణమే స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా హాస్టల్ ప్రాంగణం అంతటా ఈరోజు దోమల నివారణ మం
BHPL: కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర CM రేవంత్ రెడ్డి, మంత్రులు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మహాదేవపూర్ మండలం నుంచి కాటారం మండలం వరకు ఉన్న 353 (C) జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను ట్రాక్టర్ల సహా
VZM: ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలన్నది కూటమి ప్రబలమైన సంకల్పమని MLA పూసపాటి అతిది గజపతిరాజు అన్నారు. శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలసి వేణుగోపాలపురంలో 220/132/33 కె.వి. సామర్థ్యం గల నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనుల
BDK: కొత్తగూడెం డా.ఏపీజే అబ్దుల్ కలాం కాలేజీలో నారి శక్తి సంతకాల సేకరణ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొని తమ మద్దతును వ్యక్తం చేశారు. భారతదేశంలో మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం మహిళ
ASR: హుకుంపేట మండలంలోని దిగుడు పుట్టు గ్రామంలో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొంది. దీనిపై మహిళలు మండల్ పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీపీ రాజు బాబు, వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావుకు వినతి పత్రం అందించారు. సమస్యపై స్పందించిన ఎంపీపీ, గ్రామానికి బ