SKLM: పలాస జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మందసకు చెందిన సవర భాస్కరరావు తీవ్రంగా గాయపడ్డారు. బైక్పై వెళ్తుండగా నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమం
HNK: ఎల్కతుర్తి బస్టాండ్లో ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణం కల్పించారు. బస్సు ఎక్కిన ప్రయాణికులకు డ్రైవర్ టికెట్ లేకుండా ప్రయాణించవచ్చని ప్రకటించడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. కండక్టర్ లేకపోవడంతో మంత్రి పొన్నం ప్రభ
‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రంలో తన లుక్స్పై వచ్చిన విమర్శలపై తాజాగా అక్షయ్ కుమార్ స్పందించాడు. ఈ సినిమాలో అక్షయ్ నకిలీ మీసం వాడటంపై నటుడు ముఖేష్ ఖన్నాతో పాటు ప్రేక్షకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అక్షయ్ క్షమాపణలు చెబుతూ.. ఒ
MNCL: అంగన్వాడి కేంద్రాల సేవలపై ప్రజలలో అవగాహన పెంచాలని లక్షెట్టిపేట మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి సూచించారు. బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట్ పట్టణంలోని రైతు వేదికలో ప్రి స్కూల్ ప
PPM: జియ్యమ్మవలస, జోగిరాజు పేట గ్రామాల్లోని వైసీపీ కార్యకర్తల కుటుంబాలను మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుంటామని
PDPL: మంథని మండలంలోని ఖాన్ సాయిపేట్, వెంకటాపూర్, మల్లారం, స్వర్ణపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ ఛైర్మన్ కుడుదుల వెంకన్న బుధవారం ప్రారంభించారు. రైతులు సులభంగా ధాన్యం విక్రయించేందుకు ప్రభుత్వం గ్రామాల వారీగా కేంద్రాలు ఏర
NZB: సిరికొండ మండలంలో 108ను ఈఎంఆర్ఎ గ్రీన్ హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనంలోని మందులు, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో 108 జిల్లా ప్రోగ్రామ్ మే
E.G: గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్ల అభివృద్ధిపై కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ డి.నరసింహ కిషోర్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోష్పాద నుంచి సుబ్రమణ్య ఘాట్ వరకు అనుసంధానం, కొవ్వూరు నుంచి తాళ్లపూడి వరకు ఘాట్ల అభివృద్ధిపై దిశానిర్దేశ
KMR: టీయూ ఇంజినీరింగ్ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలను వీసీ ఆచార్య యాదగిరిరావు బుధవారం విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరమే ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభమవ్వగా.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో 56 మందికి గాను 32 మంది ఉత్తీర్ణులై 57.14% ఉత్తీర్ణతను సాధించారు. క
TG: మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు అబద్ధమని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న ఆరోపించారు. చర్చలు జరుగుతుండగా కమిటీనే సమ్మె చేసుకోండి అంటూ వెళ్లిపోయిందన్నారు. ఎవరో రెచ్చగొడితే సమ్మె చేయడానికి తాము పిల్లలం కాదని చెప్పారు. ప్రతిపక్ష నేతలను తాము కలవల