MDK: నిజాంపేట మండల కేంద్రంతో పాటు నార్లపుర్ గ్రామంలో పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవానికి రంగం సిద్ధమైంది. మే నెల సెలవులు తోడవడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు, రంగుహంగులతో దేవాలయాలను కనువిందుగా తీర్చ
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద బస్సుల కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా పాత బస్ స్టాప్ మూసివేస్తున్నట్లు తెలిపినా.. అక్కడే ఆపడంతో ఇబ్బందులు తప్పటం లేదు. సరైన సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు గందరగోళాన
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా హాజరయ్యారు. వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించార
మార్కాపురం జిల్లా కంభం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి సూరేపల్లి గ్రామ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. హుండీని పగలగొట్టి రూ .10 వేలు నగదు దొంగలు అపహరించినట్లుగా ఆలయ అర్చకుడు పోలీసులకు ఫిర్యాదు చేశా
KKD: గొల్లప్రోలులో శ్రీ వాసవి మాత జయంతిని ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రథంపై ఆశీనులు చేసి పెద్ద ఎత్తున గొల్లప్రోలు పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. గొల్లప్రోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నంద
అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, నలుగురు
జగిత్యాల జిల్లాలోని గెజిటెడ్ ప్రధానోపాధ్యా యులకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు భీమారం మండలం ఈదుల లింగంపేటలో తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. ఉప
మంచు మనోజ్ హీరోగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో ‘డేవిడ్ రెడ్డి’ మూవీ శరవేగంగా సిద్ధమవుతోంది. బ్రిటిష్ వారిపై పోరాడిన ఓ యోధుడి కథాంశంతో వస్తున్న ఈ మూవీ ఫైనల్ కట్ చూశాక, కొన్ని కీలక సీన్లను రీషూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ముఖ్యంగా ఇ
GDWL: గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వం చేపట్టిన జనగణన, ఇండ్ల జాబితా తయారీ ఆన్లైన్ ప్రక్రియను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సామాజిక, ఆర్థిక వివరాలను ఎక్కడా తప్పులు దొర్లక
SRD: జిల్లా పటాన్చెరులోని అమీన్పూర్లో కర్రీ విషయంలో జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది. బాధితుడి వివారలిలా.. కర్రీ పాయింట్ యజమాని ఉదయ్ భాస్కర్ (21) రూ.10కి కూర ఇవ్వను అని చెప్పడంతో, నిందితుడు జీవరత్నం ఆగ్రహంతో అతడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర