SKLM: కంచిలి మండలం అర్జునపురం గ్రామంలో శనివారం ఉమ్మరంగా పారిశుధ్యం పనులు చేపట్టారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ఆపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో గ్రామస్తులు పాఠశాల ఆవరణలో ఉన్న వ్యర్థాలతో పాటు, పరిసరాలలో ఉన్న వ్యర్థాలను తొలగించే చర్యలు చ
ADB: ఇంద్రవెల్లి మండలం వాల్గొండలో మిషన్ భగీరథ నీటి సమస్య జటిలమైంది. గ్రామంలో 160 ఇళ్లు ఉండగా 10 ఇళ్లకు మాత్రమే అరకొరగా నీళ్లు అందుతున్నాయి. మిగిలిన 150 ఇళ్లకు నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారు. ఇంటింటికీ నల్లా ఇస్తామన్న హ
CTR: డీ.ఎం. పురం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా కర్వేటినగరం ఎస్సై తేజస్విని విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు వారి చదువులో ప్రోత్సహించి, ఉజ్వల భవిష్యత్తు వైపు ప్రేరేపించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్
మంచిర్యాల: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ రామాలయం సమీపంలో పేకాట ఆడుతున్న వ్యక్తులలో ఒకరు గోదావరి నదిలో గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు రామాలయం సమీపంలో పేకాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు లైట్లు వేశా
కోనసీమ: రాయవరం మండలం వెదురుపాకలో శనివారం ఉపాధి హామీ పనికి వచ్చిన కూలి సత్తి వనుము రెడ్డి ఆకస్మికంగా మృతి చెందాడు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో కూలీలు వెంటనే సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో ఘనత సాధించింది. రోహిత్(4231)ని దాటేసి అంతర్జాతీయ T20 క్రికెట్లో అత్యధికంగా 4244* పరుగులు చేసిన భారత ప్లేయర్గా నిలిచింది. ప్రస్తుతం రోహిత్ తర్వాత కోహ్లీ(4188), హర్మన్ ప్రీత్(3869), సూర్య(3272) టాప్ 5లో కొనసాగుతున్నారు. కా
KDP: వేంపల్లె క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఏప్రిల్ 29 తేది ప్రారంభించనున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్లు తెలిపారు. వేంపల్లె తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం ZP హైస్కూల్ గ్రౌండ్లో టోర్నమెంట్లో నిర్వహించనున్నారు. ఆసక
ELR: లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బోనగిరి NBS ప్రకాశరావు ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్తో ఆర్యవైశ్య సోదరులందరు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేకు ఆర్యవైశ్యులందరూ
కృష్ణా: విజయవాడ భారతీనగర్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పటమట, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ సాగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులు గణేశ్
BHPL: గోరికొత్తపల్లి మండలం కేంద్రంలో ప్రతి శనివారం జరిగే అంగడి ప్రాంతంలో గ్రామ సర్పంచ్ నిమ్మల శంకర్ నూతన I-Max లైట్లు & సెంట్రల్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంగడి ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా లైటింగ్ సౌకర్యాల