SKLM: కంచిలి మండలం అర్జునపురం గ్రామంలో శనివారం ఉమ్మరంగా పారిశుధ్యం పనులు చేపట్టారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ఆపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో గ్రామస్తులు పాఠశాల ఆవరణలో ఉన్న వ్యర్థాలతో పాటు, పరిసరాలలో ఉన్న వ్యర్థాలను తొలగించే చర్యలు చేపట్టారు. పారిశుధ్యం తోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అవుతుందని హెచ్.ఎం, బుడ్డెపు కామేశ్వర్ రెడ్డి అన్నారు.