PPM: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలంతా బాగుంటే కూటమి ప్రభుత్వం పాలనలో ఏ ఒక్కరూ బాగుపడిన పరిస్థిలేదు అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం మండలం సంగం వలస గ్రామంలో వైసీపీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఇస్తానన్న హామీలను అమలు చేయటంలో పూర్తిగా విఫలం అయిందని అన్నారు.