ASR: స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాడేరు మండలం కిండంగి గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమని శ్రీపూజ ప్రధాన చెరువునకు జల హారతి ఇచ్చి, పూడికతీత పనులకు శంకుస్థాపన చేశారు. చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో తూములను, చెక్ డ్యామ్లను పరిశీలించారు. పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను గ్రామస్తులతో కలిసి తొలగించారు. ఎంపీడీఓ తేజ్ రతన్ పాల్గొన్నారు.