సత్యసాయి: పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరచిన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత శుక్రవారం వారి గ్రామానికి వెళ్లి వీరచిన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం
NDL: కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన 100 రోజుల ‘జలధార’ కార్యక్రమ వర్క్షాప్లో ఇవాళ కలెక్టర్ రాజకుమారి అధికారులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సమర్థ వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యల నివారణ లక్ష్య
AP: YCP పేరు ఇప్పుడు గొడ్డలి పార్టీ అని మంత్రి BC జనార్దన్ రెడ్డి విమర్శించారు. జగన్ YCP సహా నేతలు ఏది మాట్లాడినా ‘నరుకుతాం, చంపుతాం, అధికారంలోకి వస్తే పరిశ్రమల అంతు తేలుస్తాం’ అంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ మతి చలించి మాట్లాడుతున్నార
ASR: వేసవి నేపథ్యంలో చెరువులు, గెడ్డల వద్దకు చిన్నారులు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని డుంబ్రిగూడ తాసిల్దార్ త్రివేణి సూచించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మండలంలోని చాపరాయి జలపాతం వద్ద
KMR:రామరెడ్డి మండలంలోని పోషనిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన, వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు విధానాన్ని సమీక్షించి, రైతులకు ఎలాంటి ఇ
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ మరోసారి వాయిదా పడింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం AR రెహమాన్ మరికొంత సమయం కోరడమే దీనికి కారణమని టాక్. తొలి భాగానికి మ్యూజిక్ పూర్తయినా, సెకండ్ పార్ట్ ఎడిటింగ్ అయ్యాకే కంపోజింగ్ ఇస్తానని ఆయన చెప్పారట. దీంతో చేసేదేం లేక మ
GNTR: మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం క్లస్టర్ ఇన్ఛార్జుల శిక్షణా తరగతులు జరిగాయి. లిడ్క్యాప్ ఛైర్మన్, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. ‘సూపర్ సిక్స్’ పథకాలపై వారికి మార్గనిర్దేశం చేశారు.
KKD: కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల సెక్యూరిటీ గార్డులు రెండు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టర్ మొండి వైఖరి వీడి వేతనాలు ఇవ్వాలని, ప్రిన్సిపల్ స్పందించి సమస్యను పరిష్కరించాలని తోకల ప
SRPT: అనంతగిరి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వ్యవసాయ పనులు వేగంగా యంత్రికరణ వైపు మారుతున్నాయి. నాట్లు వేయడం, కోత కోయడం నుంచి గడ్డి కట్టే యంత్రాల వరకు అన్నీ వినియోగంలోకి వచ్చాయి. దీంతో కూలీ పనులు గణనీయంగా తగ్గి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. ఫలి
TG: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ తప్పిదాలతోనే బలిదానాలని తేజస్వి అన్నారన్నారు. 2009లో తెలంగాణను ప్రకటించి వెనక్కి తగ్గారని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని తేజస్వి ప్రస్తావించారన్నారు. రేవంత