ADB: జిల్లాలోని అర్హులైన షెడ్యూలు క్యాస్ట్ అభ్యర్థులు పశుపోషణ పథకానికి ఈనెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇవాళ సూచించారు. ఆసక్తి గల యువతీ, యువకులు https: //tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరక
TG: రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకం అమలు కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,080.38కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరా
NTR: స్వీయ గణన ప్రక్రియను ఈనెల 16 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జీ. లక్ష్మీశ తెలిపారు. ఈ సందర్భంగా https://se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు కచ్చితమైన డేటా లభిస్తుందని ప
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన్యం జిల్లా అద్భుతమైన ప్రగతిని కనబరచడంపై రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో ఉన్న జిల్లా, ఈ ఏడాది 87 శాతం ఉత్తీర్ణతతో ఏకంగా మూడో స్థానానికి చేర
అన్నమయ్య జిల్లాలో చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. రీ సర్వే పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేసి, పట్టాదారు పాస్ పుస్తకాలను జీరో ఎర్రర్స్తో జారీ చేయాలని సూచించారు.అలాగే జలధార–జలహారత
NDL: ఆళ్లగడ్డలోని సత్రం వీధి, అమ్మవారిశాల వీధి శివార్లలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ పొగ పీల్చి ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని తడి, పొడిచెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలించి పారిశుద్ధ్య కార్మికులు నిప్పు పెడుతు
ASR: ముంచంగిపుట్టు మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రంలో తీవ్రమైన నీటి కొరత నెలకొంది. సుమారు 80 కుటుంబాల గిరిజనులు ఒకే బోరు, ఊటగెడ్డ నీటిపై ఆధారపడుతున్నాయి. వేసవి తీవ్రతతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు,
RCB స్టార్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రస్తుతం పర్పు
ASF: సిర్పూర్ పేపర్ మిల్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని CITU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ పామేలా సత్పతికి మెమోరాండం సమర్పించారు. యూనియన్ అధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ.. మిల్ లో సుమారు 2,000కు పైగా కార్మికులు ఉన్నప్పటికీ గుర్తింప
AP: పార్టీ కమిటీల్లో సామాజిక న్యాయం పాటించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కమిటీలలో పదవులు పొందినవారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీలు ప్రభావవంతంగా పని చేయాలని సూచించారు. TDPలో పని చేయడమం