SDPT: అక్కన్నపేట మండల కేంద్రంలో ఆదివారం జనగణన కార్యక్రమాన్ని ఎంపీడీవో జయరాం నాయక్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రజాప్రతినిధులు, ఉన్నత హోదా కలిగిన అధికారుల వివరాలను జనగణన యాప్ ద్వారా నమోదు చేస్తున్నామన్నారు. అక్కన్నపేట సర్పంచ్ జ
WGL: మామునూర్ ఎయిర్పోర్టు చిరకాల కల నెరవేరనుంది. మే 9న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. కలెక్టర్ సత్య శారద ప్రత్యేక చొరవతో భూసేకరణ పక్కాగా పూర్తిచేశారు. మార్కెట్ ధర నిర్ణయం, కేటాయింపు, బదలాయింపు పారదర్శకంగా చేపట్టారు. రైతులు, యజమానుల
NDL: అవుకు గ్రామానికి చెందిన వనుముగాళ్ల ముఖేశ్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ఆయన అవుకు ఏపీ మోడల్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అస్వస్థతతో కుప్పకూలగా కుటుంబసభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటిక
MLG: మొక్కజొన్నల కొనుగోలులో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య అన్నారు. మార్క్ ఫెడ్ ద్వారామల్లంపల్లి మండలకేంద్రంలో ఈనెల8వ తేదీన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ 20రోజులుగా కాంటాల
గుంటూరు లాలుపురం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం రామాపురానికి చెందిన జయరావు (43) ప్రాణాలు కోల్పోయాడు. మిర్చియార్డు పని ముగించుకుని NH-16 సర్వీస్ రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుప
నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్గా సిహెచ్. ప్రియాంక నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ఐపీఆర్ స్పెషల్ సెక్రెటరీగా పనిచేసిన ఆమె, బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటివరకు కలెక్టర్గా ఉన్న ప్రతిక్ జైన్ సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. కా
KMM: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫెర్టిలైజర్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు పినపాక మండల వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ (సోమవారం) ఒకరోజు పాటు ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలను బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని మండల ఫెర్టిలైజర
NLG: వేసవి కాలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కట్టంగూరు ఎస్సై రవీందర్ సూచించారు. ఇళ్లకు వెళ్లేటప్పుడు తలుపులు, కిటికీలు సరిగ్గా లాక్ చేయాలని, విలువైన వస్తువులను భద్రపరుచుకోవాలని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమా
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షరతులతో కూడిన ఊరటనిచ్చింది. ‘కాంతార’ చిత్రంలోని దైవారాధనను అనుకరించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారనే కేసులో.. నాలుగు వారాల్లోగా మైసూరు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని కోర్టు
MHBD: దంతాలపల్లి మండలంలోని రేపోని, గున్నెపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తొర్రూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ భట్టు నాయక్ ప్రారంభించారు. వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకొని మద్దతు ధరను పొందాల