పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ 2027 నాటికి భారీ లైనప్ను సిద్ధం చేస్తున్నాడు. తేజ సజ్జాతో రెండు సినిమాలు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అడివి శేష్ ‘గూఢచారి 2’ వచ్చే ఏడాది విడుదల కానుండగా, సన్నీ డియోల్ ‘జాట్ 2’ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి మరో మూడు ప్రాజెక్టులను వచ్చే ఏడాది పట్టాలెక్కించనున్నాడు.