VKB: గోరక్ష చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంట్వారం ఎస్సై విమలకు వినతిపత్రం సమర్పించారు. విహెచ్పి పెద్దెముల్ ఖండ్ ప్రధాన కార్యదర్శి వెంకట్ ధర్మచక్ర పాల్గొని మాట్లాడుతూ.. గోవధ, అక్రమ రవాణాను అరికట్టేం
MNCL: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాయనున్న విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి మే 11 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున
NLR: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న కేసు విచారణలో ఇద్దరికి తుది తీర్పు వచ్చింది. 2021లో నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఎనిమిది కేజీల గంజాయిని తమిళనాడుకు తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం జిల్లా
TG: హైదరాబాద్లోని జలమండలి కస్టమర్ కేర్ 155313 నంబర్ సాంకేతిక సమస్య తలెత్తిందని MD అశోక్ రెడ్డి పేర్కొన్నారు. జలమండలి వెబ్సైట్, యాప్ ద్వారా వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. సమస్య పరిష్కరించేందుకు BSNL సాంకేతిక బృందం చర్యలు చేపట
RR: గచ్చిబౌలి జంక్షన్లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాంగ్ రూట్లో ప్రయాణించవద్దని, విధిగా యూనిఫాం ధరించాలని తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా వాహనం నడప రాదని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్క
AKP: అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు హైకోర్టు తీర్పు ఊరటనిచ్చిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మునగపాక పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. TDR బాండ్లకు బదులు 2013 భూసేకరణ
CTR: పుంగనూరు నియోజకవర్గ ఉద్యోగుల, పెన్షనర్ల విభాగం అధ్యక్షులుగా వరదారెడ్డిని నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన మాజీ మంత్రి పెద్ది
VSP: టీబీ ముక్తి భారత్ అభియాన్ 2.0లో భాగంగా శివాజీపాలెం క్యాంప్ కార్యాలయంలో గోడపత్రికలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీబీ నిర్మూలనకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెండు వారాలకు మించి దగ్గు,
ADB: సాత్నాల మండలంలోని సైదేపూర్ చెరువు పునరుద్ధరణ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పునరుద్ధరణతో స్థానిక రైతులకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నా
కడప అమీన్ పీర్ దర్గాను ‘పుష్ప’ సినిమా నటుడు జగదీష్ ఇవాళ సందర్శించారు. దర్గా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్న జగదీష్, ఇది తనకు మూడోసారి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.