VZM: జిల్లాలో సివిల్ విభాగంలో 21 మంది పోలీసు సిబ్బందికి ASIలు,హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఇవాళ ఉత్తర్వులు అందజేసి సిబ్బందికి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
KDP: రాజంపేటలో దివ్యాంగ శక్తి పథకం కింద బస్సు పాసుల పంపిణీ కార్యక్రమాన్ని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు నిర్వహించారు. ఒక్కో పాస్కు రు.100 చొప్పున 2000 మందికి పైగా దివ్యాంగులకు సొంత నిధులతో చెల్లించి పాసులు అందజేశారు. ఇంటి వద్దకే
HYDలో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. MLM విధానంలో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పి సుమారు 8-10 వేల మందిని మోసగించినట్లు CCS పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి కోట్ల ర
CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్తో పాటు నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అల
ASR: జిల్లాలో మలేరియా కేసుల సంఖ్య తగ్గాలని కలెక్టర్ టీ.నిశాంతి అన్నారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా మలేరియాను ధైర్యంగా ఎదుర్కోవచ్చన్నారు. మలేరియా నివారణ అవగాహన కార్య
WGL: భద్రకాళి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఛైర్మన్కు ఈవో సునీత, ప్రధానార్చకులు శేషు
NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జొన్నవాడ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాలకు తీసుకోవా
మెగా హీరో వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘బరి’ షూటింగ్ సందర్భంగా కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుణ్కు సర్జరీ జరిగినట్లు ఆయన సోదరి నిహారిక కొణిదెల వెల్లడించింది. ప్రస్తుతం వరుణ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడని
KMR: బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థిని శ్రావణి మృతిపై అనుమానాలున్నాయని. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని బుధవారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్
PLD: చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో సెన్సెస్-2027 రెండో విడత శిక్షణ ముగిసింది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్ తిరుపతి స్వామి పాల్గొని ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేశారు. మొబైల్ యాప్ల ద్వారా డేటా సేకరణపై అవగాహన కల్పించారు. కచ్చితమైన గణాంకాలతో