ADB: ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేడు ఆయుష్ డే, వరల్డ్ హోమియోపతి డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయుష్ వైద్యుడు చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు స్టేడియంలో యోగ కార్యక్రమం, ఉదయం 10:30 గంటలకు హమ
TG: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ(KMC)లో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్లను మోకాళ్లపై కూర్చోబెట్టి వేధించిన ఏడుగురు MBBS విద్యార్థులపై ప్రిన్సిపాల్ సంధ్యారాణి వేటు వేశారు. వారిని ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా, హాస్టల్ నుంచి శాశ్
GDWL: జిల్లాలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. ఈ నెల 13న గ్రామ స్థాయి కమిటీల ఎన్నిక, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ నిర్వహించనున్నారు. ప్రమాదాల నివారణకు ప్రజలంద
ప్రకాశం: టంగుటూరు టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో మద్యం అమ్ముతున్న వ్యక్తిని గురువారం రాత్రి ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 57 క్వాటర్ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం, బెల్ట్ షాపు నిర్వహిస్త
KMM: తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా జర్మనీలో 90 నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన వారికి రూ.2.2 లక్షల నుంచి రూ.3 లక్షల వే
NDL: నగర పంచాయతీ పరిధిలోని పెండింగ్లో ఉన్న ఆస్తి పన్నుల చెల్లింపులకు 50 శాతం వడ్డీ మాఫీతో రాయితీ కల్పిస్తున్నట్లు కమిషనర్ హరిప్రసాద్ గురువారం తెలిపారు. ఈ నెల 30 వరకు గడువు పొడిగించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా పన్ను చెల్లిస్తే 5 శాతం
SRD : హత్నూర మండలం నవాబుపేటకు చెందిన లక్ష్మణ్ మంగళవారం రాత్రి దల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెంది
WNP: అమరచింత చెరువు సుందరీకరణ పనులపై ఎంపీ డీకే అరుణ పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు గురువారం హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికే మంత్
HNK: కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ MBA ,MCA నాలుగో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు. MBA పరీక్షలు మే 14,16,18, 20, 22, 25, 28 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, MCA పరీక్షలు మే 14, 16, 18 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్
NLG: నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి నుంచి కట్టంగూరు మండలం వరకు విస్తరించిన ఆసిఫ్నగర్ కాల్వకు తక్షణం నిధులు కేటాయించి, పూడిక తొలగించి మరమ్మతులు చేపట్టాలని నల్లగొండ జిల్లా CPM కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా