ప్రకాశం: టంగుటూరు టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో మద్యం అమ్ముతున్న వ్యక్తిని గురువారం రాత్రి ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 57 క్వాటర్ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం, బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.