JN: రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కొమురవెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రై
VZM: బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామ మాజీ సర్పంచ్ పువ్వల మాధవపై నిన్న ఇబ్బాడ అప్పారావు చేసిన దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక MLA బేబీ నాయన వెంటనే స్పందించి ఇవాళ మెట్టవలసకు వెళ్లి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్ప
TG: 70 వేల మందికి మెరుగైన వైద్య సేవలు అందుతాయని Dy. CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. కల్లూరులో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు
KMR: పంట భూముల భూసార సంరక్షణ, భూసార పరీక్షల ఆవశ్యకతపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వారిలో చైతన్యం తెచ్చేందుకు గాను వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగా భూసార సంరక్షణకు గాను ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గుర
SRPT: చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని 2వ వార్డులో ఇవాళ నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈ సందర్భంగా HM గురవయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ATP: దివంగత నేత పరిటాల రవీంద్ర మాతృమూర్తి పరిటాల నారాయణమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. నారాయణమ్మ ఆశయాలు, ఆమె అం
VSP: జీవీఎంసి స్థలాలు, భవనాలు, పార్కులు, స్టేడియంలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని CPM విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో జరిగిన ప్రెస్ మీట్లో డాక్టర్ బి. గంగారావు మాట్లాడుతూ..టెండర్లు రద
కరీంనగర్ నగరంలోని చింతకుంట వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్లో పడి హరీశ్ కుమార్ (15) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోగా, స్థానికుల సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రికి మృతదేహాన్ని వెలికితీశారు.
AP: మాజీ సీఎం జగన్ మత్స్యకారులతో భేటీ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ‘కళ్లుమూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయి, మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రైవేట్ కంపెనీని వెంటనే తరలిస్తాం. మా ప్రభుత్వం ఉంటే మత్స్
ELR: అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా బుధవారం ఏలూరు నగరంలోని షాపింగ్ మాల్స్లోను, రద్దీ ప్రాంతాలలోనూ బస్టాండ్ ప్రదేశాలలోనూ అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని ఎలా నివారించలేని అంశంపై డెమో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రత్నబాబు ఫైర్ ఆఫీ