NLG: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో 499 మంది లబ్ధిదారులకు రూ 1.78 కోట్ల సీఎంఆర్ఎఫ్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్లో త్వరలో 100 పడకల ఆసుపత్రి,
TPT: నాగలాపురం మండలం కొడియంబేడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న కారు, లారీ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే, కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ
TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమావేశం అయ్యారు. జగిత్యాలలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కేటీఆర్.. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ వెంట గంగుల కమలాకర్, ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నార
VSP: ఆనందపురం మండలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన ఉన్న తోటలో చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పదంగా ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడు పైల నారాయణ స్వామి(60)గా ఆనందపురం పోలీసులు గుర్తించారు. అతను ఓ ప్రైవేట్ పాఠశాలలో వాచ్మెన్గా పనిచేస్తున్నట్లు సమా
PDPL: జిల్లా కేంద్రంలో ఈ నెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తెలిపారు. ఉదయం 10 గంటలకు బస్సు స్టాండ్ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు వివిధ సంఘాల ప్రతినిధుల
MNCL: సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను సమర్థంగ
JGL: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నాణ్యత లోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని వెంగలాయిపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సందర్శించి పరిశీలించారు
WGL: నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 56వ NSUI ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జయ్యారపు అఖిల్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల హక్
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని చిన్న మార్కెట్, సత్యనారాయణపేట, బోయపేట ప్రాంతాల్లో విద్యాసంస్థల సమీపంలో ఉన్న పెట్టి షాపులు, టీ స్టాళ్లు, పాన్ షాపులపై అధికారులు బృందం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. విద్యార్థ
AP: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ దిగుతూ నలుగురు బాలికలు జలపాతంలో పడిపోయారు. దీంతో ముగ్గురు మృతి చెందగా మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆ బాలికను చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలిం