VZM: వంగర KGBV గురుకులంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనున్నట్లు ప్రిన్సిపల్ రోహిణి గురువారం తెలిపారు. ఈ మేరకు 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 40 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న వి
WGL: ప్రజాపాలన-పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం వరంగల్లో కెఎంసీ నుంచి ఎంజీఎం వరకు “ఎయిడ్స్ అవేర్నెస్ & ప్రివిషన్స్ క్యాంపెనింగ్ డే” ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యశారద జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం కూడలి వద్ద మానవహారం
తిరుపతి కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినతుల స్వీకరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు, డీఆర్వో నరసింహులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు
VKB: కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. CM స్పెషల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. కొడంగల్కు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ దీపక్ తివా
AP: బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు తిరుమల శ్రీవారికి భారీగా విరాళం అందజేశారు. విజయ్ హేమంత్ అనే వ్యక్తి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. అదనపు ఈవో కార్యాలయంలో దాత హేమంత్ డీడీని వెంకయ్యచౌదరికి అందజేయగా.. అలయ అధికా
RR: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, తమ సొంత ఇంటి కల నెరవేరబోతుందని లబ్ధిదారుల
కోనసీమ: ప్రముఖ సినీ నటుడు గౌతమ్ రాజు గురువారం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, భక్తులు గౌతమ్ రాజుకు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ
సత్యసాయి: పుట్టపర్తిలోని ముస్లిం షాదీఖానాలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్
PPM: గుమ్మలక్ష్మీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్కు సీసీ రోడ్డు నిర్మాణాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. రోడ్డు ప్రారంభంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందులు తొలగి సౌకర్యం మెరుగుపడిందని కొన్ని దశాబ్దాలు కల నరవేరిందని స్థానిక వ్యాపారస్తులు, ఆ
MNCL: గ్రామాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచులు శ్రద్ధ పెట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే కోరారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జన్నారం దస్తురాబాద్ మండలాలకు సంబంధించిన గ్రామ సర్పంచులతో ఆయన సమావేశం నిర్వహించారు. వేసవి న