AP: విజయవాడ గుణదలలో భారీగా హవాలా నగదు పట్టుబడింది. ఒడిశా నుంచి విజయవాడ తరలిస్తున్న రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కారును సీజ్ చేశారు. నిందితులను ఐటీ అధికారులకు
PLD: నరసరావుపేట నాగూర్ వలి ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. బైక్పై అతివేగంగా వెళ్లి ముందున్న కారును ఢీకొట్టడంతో ఎగిరి ఎదురుగా వస్తున్న ఆటో కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మా
KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో గొల్లప్రోలు నగర పంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిందని పిఠాపురం పాడా పీడీ శివరాం ప్రసాద్ తెలిపారు. దీంతో అదనపు సిబ్బంది నియామకంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. అర్బన్ డెవలప్మెం
VZM: తెర్లాం మండలం పెరుమాలి గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు పాకలపాటి సాంబశివరాజు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందారు. ఈయన 2005 -10 మద్య మానసాస్ ట్రస్ట్కు కరస్పాండెంట్గా కూడా వ్యవహరించారు. రెండు సార్లు కోపరేటివ్ బ్యాంకు ప్
NTR: విజయవాడలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఈగల్ టీం పాతపాడు గువ్వలగట్టు ప్రాంతంలో మంగళవారం దాడులు నిర్వహించింది. గంజాయి సేవిస్తున్న నలుగురిని పట్టుకుని నున్న పోలీస్ స్టేషన్కు తరలించింది. స్వాధీనం చేసుకున్న గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చే
AKP: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. ఉపాధ్యాయులు రోజుకు రెండు గంటలు ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు గ్రా
Vsp: గాజువాకలో ప్రియురాలు మౌనికను హత్య చేసిన నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్రను పోలీసులు మంగళవారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 29న జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు గాజువాక పోలీసులు కోర్టును ఆశ్రయించగా, నిందితు
PPM: రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంద్యారాణి మంగళవారం సాలూరులో 7 కొత్త పైలట్ వాటర్ స్కీమ్లను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఈ స్కీమ్ ప్రారంబించామని, స్దానిక 2, 3,5,6,7,19 వార్డుల్లో ఈ స్కీమ్స్&zwn
అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలోని విద్యానగర్లో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పాములేటి వెంకటరమణమ్మ ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఇంట్లోని సామాగ్రి అంతా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వ
KNR: కరీంనగర్ శివారులోని రేకుర్తి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న కరీంనగర్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతినగా, ఎటువ