కోనసీమ: రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ దేవత గోకులాంబ అమ్మవారి శతాబ్ది ఉత్సవాల్లో బుధవారం రాత్రి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోకులాంబ అమ
ఆస్కార్ వేడుకలకు సంబంధించి అకాడమీ కీలక ప్రకటన చేసింది. 99వ ఆస్కార్ వేడుకను 2027 మార్చి 14న, చారిత్రాత్మక 100వ ఆస్కార్ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించనున్నారు. హాలీవుడ్లోని డాల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుకలు ఏబీసీ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రస
NLG: తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఇవాళ ఉదయం పల్నాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు ఓ గేదెను ఢీకొట్టింది. దీంతో ఆ గేదె చక్రాల కింద ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలును నిలిపివేశారు. గేదెను ఢీకొన్న తర్వాత ఇంజిన్లో సమస్
E.G: కడియం రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం అయింది. సుమారు 60 ఏళ్ల వ్యక్తి ప్లాట్ ఫామ్పై మృతి చెందినట్లు రాజమండ్రి రైల్వేస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. మృతుని ఎత్తు 5.5 అడుగులని ఇతర అధారాలు
విశాఖ కేజీహెచ్లో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తన మనవరాలు ప్రియాంకకు సెలైన్ సరిగా వేయలేదని అడగగా మేల్ నర్స్ పైడ్రాజు దాడి చేశాడని వార్డు బాయ్ అప్పలస్వామి ఆరోపించాడు. ఈ ఘటనపై ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రియాంక తెల
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,340 తగ్గి రూ.1,51,480కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.2,150 తగ్గి రూ.1,38,850గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,60,000 ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో
AKP: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. కసింకోట మండలం నర్సింగబిల్లి జడ్పీ హైస్కూల్ పరిధిలో హెచ్ఎం సుజాత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్
ATP: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 15వ తేదీ నుంచి సీసీటీవీ కెమెరా ఇన్ స్ట్రాలేషన్ కోర్సు పై ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నట్లు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శాంతి ప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 50 ఏళ్లలోప
SRPT: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నడిగూడెం సర్పంచి దున్న శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన చేపట్టిన మార్నింగ్ వాక్ ప్రజల కష్టాలను తెలుసుకునే వేదికగా మారింది. గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా ముచ్చటించిన సర్పం
గుంటూరు: తెనాలి మండలం పెదరావూరు గ్రామ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ గోపాలకృష్ణ గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయాన్నే గ్రామానికి వచ్చిన ఆయన సైకిల్పై తిరుగుతూ సమస్యలను పరిశీలించారు. ప్రజలను అడిగి ఇబ్బందులను తె