TG: 2004 తర్వాత HYD రాజధాని ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది. HYDలో ప్రస్తుతం రెండు లోక్ సభల పరిధిలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. మరో 7 నియోజకవర్గాలు పెరగనున్నాయని అంచనా. పాతబస్తీ పరిధిలో రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. కోఠి, చాదర్ ఘాట్ ఉండొచ్చ
WGL: “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఛైర్పర్సన్ శ్రీలక్ష్మీ-రామానంద్, కమిషనర్ భాస్కర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ గణేష్ హాజరై, మాట్లాడారు. ప్ర
BHPL: గోరికొత్తపల్లి (M) నిజాంపల్లిలో రూ. లక్షల ప్రజాధనం ఖర్చు చేసి ఏర్పాటు చేసిన CC కెమెరాలు గత రెండు సంవత్సరాలుగా పనిచేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెమెరాలు పనిచేయకపోవడం వల్ల గ్రామంలో అక్రమాలు, దొంగతనాలు పెరిగే అవకాశ
GNTR: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి లోకేష్ ఎంపిక కావడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా తెలిపారు. లోకేష్కు రాష్ట్ర గమనాన్ని మార్చే సామర్థ్యం ఉందని అన్నారు. యువ నాయకుడిగా ఆయన చేపట్టిన
GNTR: మంత్రి లోకేశ్ చొరవతో పెదవడ్లపూడిలో అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం రూ.93.90 లక్షలతో మూడు డొంక రోడ్ల నిర్మాణానికి ఏఎంసీ ఛైర్మన్ కిరణ్చంద్ గురువారం శంకుస్థాపన చేశారు. గద్దెరు బీడు, నంబూరు లాకులు, మొండి గేట్ వద్ద వీటిని నిర్మిస్తున్నారు. ఈ ర
SRD: అమీన్పూర్లో ఎస్టీపీ ఏర్పాటు అంశంపై ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకుంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల 18న స్థలంలోనే అధికారులు, స్థానికులతో అవగాహన సమావేశం నిర్వహించనున్నారు. సందేహాలకు సమాధానాలు ఇ
MHBD: జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో TPCC డాక్టర్ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా, జిల్లా ఇంచార్జ్గా ఎన్నికైన డాక్టర్ వీరన్న నాయక్ను ఇవాళ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. వీరన్న నాయక్ మాట్లాడుతూ.. ప్ర
NGKL: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ తప్పనిసరి అని మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో జరిగిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నాగర్కర్నూల్ జిల్లా సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. అక్రిడేషన్ దరఖాస్తుల స
JN: చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన నాంపల్లి దీపికకు గురువారం JN జిల్లా యువజన నాయకులు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి CMRF చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. CMRF పథకం నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం
HYD: తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నందినగర్ నివాసంలో కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్కులు, ట్రోఫీలను అందజేసిన అనంతరం మాట్లాడుతూ.. తె