NRML: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందటానికి జిల్లాలోని పల్లెల్లో, పట్టణాల్లో వాగుల్లోకి, చెరువుల్లోకి ఈతకు వెళ్తుంటారు. కానీ ఈతకు వెళ్లేవారు కచ్చితంగా ఈత వస్తేనే నీటిలోపలకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. కాస్త తేడా వచ్చిన ప్రాణాలు గాలిలోకి వెళ్తాయని హెచ్చరికలు జారీ చేశారు.